దూలపల్లి మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవo

Spread the love

దూలపల్లి మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి 14 వార్డ్ పరిధిలోని దుర్గాభవాని ఆలయ ప్రాంగణంలో దూలపల్లి మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యాలయ భవనాన్ని ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ స్థానిక చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుంది అని అన్నారు,సంఘం లోని ప్రతి ఒక్కరు ఒకరికొరకు సహకరించుకొని సంఘం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బూరుగుబావి హనుమంత్ రావు, పాక్స్ చైర్మ నరేందర్ రాజు, మున్నూరుకాపు సంఘం నియోజకవర్గ యూత్ అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా కన్వీనర్ 129 డివిజిన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, దూలపల్లి మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు బూరుగుబావి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ గరిసె సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, సింగల్ విండో అధ్యక్షులు, సభ్యులు, కో-అప్సన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు సంఘం ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page