జీడిమెట్ల వినియోగ దారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో .

Spread the love

In an awareness conference organized under the auspices of the users of the stairs.

జీడిమెట్ల వినియోగ దారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే…

జీడిమెట్ల వినియోగ దారుల సంఘం ఆధ్వర్యంలో సూరారం అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా జైపూర్ ప్రెసిడెంట్ అనంతశర్మ, వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ కన్జ్యూమర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా ప్రీతి పాండే, సీసీఐ గ్రూప్ జీడిమెట్ల కన్జ్యూమర్ ప్రెసిడెంట్ జాగృతి సొసైటీ శివపార్వతి, రైటర్ పద్మావతి, మల్లేష్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page