దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి తానేటి వనిత.

Spread the love


Home Minister Taneti Vanitha expressed shock.

పెద్దాపురం లోని రాగంపేటలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి తానేటి వనిత.

అమరావతి

పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి వనిత.

ఆయిల్ ట్యాంకర్ లో ఊపిరాడక కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్న హోం మినిస్టర్.

మృతుల కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపిన హోంమంత్రి తానేటి వనిత.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page