కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

Spread the love

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి

డాతలారిరంగయ్య

నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు..

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి , పార్టీ నేతలు మాధినేని ఉమా మహేశ్వర నాయుడు , బోయ తిప్పేస్వామి మార్కెట్ యార్డు చైర్మన్ తిమ్మరాజమ్మ కోనాపురం గంగాధర . పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page