బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Spread the love

*సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని వావిలాల గ్రామ సర్పంచ్ నవనీత్ రెడ్డి తన అనుచరులతో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి , శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశా

02379330 Ca0d 4494 8946 0e47a535f391

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page