కాంగ్రెస్ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో యాత్ర

Spread the love

Hat Se Hat Jodo Yatra led by Congress minority leaders

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మరియు హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో యాత్ర

మేడారం నుండి టిపిసిసి అధ్యక్షులు ఏ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ,మరియు హుజురాబాద్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అప్సర్ భాయ్, నాయకులు జున్నుతుల మధుకర,రెడ్డి,కొల్లూరి కిరణ్ ,మరియు,ఆడెపు ఐలయ్య మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page