హుజురాబాద్్ పట్టణంలో తెలంగాణ మైనార్టీ బాలుర కళాశాలలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

Spread the love

Grand Republic Day celebrations at Telangana Minority Boys College in Huzurabad town

హుజురాబాద్్ పట్టణంలో తెలంగాణ మైనార్టీ బాలుర కళాశాలలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ మైనార్టీ బాలుర గురుకుల కళాశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ప్రిన్సిపాల్ కె. కుమారస్వామి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కుమారస్వామి మాట్లాడుతూ’ భారత రాజ్యాంగం అమలులోకి తీసుకొచ్చిన ఎందరో మహనీయులను స్ఫూర్తి గా తీసుకోవాలని అదేవిధంగా వారి అడుగుజాడల్లో నడవాలని’ విద్యార్థులని కోరారు . ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినిఅలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ మరియు బోధన సిబ్బంది, బోధ నేతర మైనార్టీ స్కూల్ సెక్యూరిటీ గార్డ్స్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page