తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

సాక్షిత : కొమురంభీమ్-ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, జిల్లా ఉత్సవాల ఇంచార్జ్ శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప , ఆత్రం సక్కు , జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి , కలెక్టర్ బోరకడే హేమంత్ సహదేవ్ , అదనపు కలెక్టర్ చాహత్ బా జ్పేయి , ఎస్పీ సురేష్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page