జిల్లాలో ప్రభుత్వ నిధులు సద్వినియోగం

Spread the love

Government funds are well utilized in the district

జిల్లాలో ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులకు సూచించారు.

బాపట్ల కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఆడిట్ అధికారి నూతన కార్యాల యాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థ లకు మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం కాకుండా చూడాలని కలెక్టర్ చెప్పారు.

తప్పుచేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఆడిట్ శాఖ సంచాలకులు ఆర్.హరి ప్రకాష్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ పద్మజా, ఆడిట్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page