సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు

Spread the love


Establishment of Grievance Program for redressal of problems

సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అడిషనల్ డీసీపీ డా,,శభరిష్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.


సోమవారం నాడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన గ్రివేన్స్ సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన ప్రజాఫిర్యాదులను అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ స్వీకరించి బాధితులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణ చర్యల నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


వచ్చిన ఫిర్యాదులలో అధికంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్ధిక పరమైన ఆంశలపై వచ్చిన ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page