ఎర్రబెల్లి దయాకర్ రావు మేకల తండాలోని సురేష్ నాయక్ నివాసనికి వెళ్ళి పరామర్శించడం జరిగింది

Spread the love

జనగామ జిల్లా:- పాలకుర్తి మండలo కొండాపురం గ్రామపంచాయతీలోని మేకల తండాలో పాలకుర్తి మండల యువజన నాయకులు లకావత్ సురేష్ నాయక్ గత కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత పనుల మీద హన్మకొండ నుండి తిరిగి వస్తున్న సందర్భంలో వద్దన్నపేట బ్రిడ్జి మీద ఆటోను ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న వారికి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది.


విషయం తెలిసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మేకల తండాలోని సురేష్ నాయక్ నివాసనికి వెళ్ళి పరామర్శించడం జరిగింది.
అనంతరం మేకల తండాను నూతన గ్రామపంచాయతీ చేసిన సందర్భంగా ఆ తండావాసులు మంత్రిగారిని సాల్వతో సన్మానించారు.

Related Posts

You cannot copy content of this page