ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.

Spread the love

రాజ్‌కోట్‌ టెస్ట్: భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్‌ సెంచరీలు చేసిన గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్.. అతి చిన్న వయసులో 2 డబుల్‌ సెంచరీలతో జైస్వాల్‌ రికార్డ్.. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జైస్వాల్.. 12 సిక్సర్లు కొట్టి వసీం అక్రమ్‌ రికార్డ్‌ సమం చేసిన జైస్వాల్.

రాజ్‌కోట్‌ టెస్ట్‌: ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం. ఇంగ్లాండ్‌పై 435 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు

Related Posts

You cannot copy content of this page