SAKSHITHA NEWS

మునుగోడు ఉప ఎన్నికలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డ్ లింగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది .ఇందులో భాగంగా రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ , జిన్నారం మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బి గణేష్ , నిఖిల్ , స్థానిక టిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS