అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను వేగవంతంగా, నాణ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు

అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను వేగవంతంగా, నాణ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు

SAKSHITHA NEWS

District Collector Sheikh Yasmin Basha said that the works undertaken under Amma Adarsh ​​School program should be carried out speedily and with quality

జగిత్యాల జిల్లా//

అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను వేగవంతంగా, నాణ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం రోజున జగిత్యాల గ్రామీణ మండలంలోని థరూర్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, మల్యాల మండలంలోని రాజారాం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో చేపడుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో చేపడుతున్న అన్ని కాంపోనెంట్ పనులు ఒకేసారి ప్రారంభించి పనులు నిర్వహించాలని అన్నారు. పనులు నాణ్యతతో చేయించాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, పంచాయతీ రాజ్ ఈ ఈ రహమాన్, హౌసింగ్ డిప్యూటీ ఈఈ రాజేశ్వర్, ఎంపీడీఓ లు, సంభందిత ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాలల ఉపాద్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

District Collector Sheikh Yasmin Basha said that the works undertaken under Amma Adarsh ​​School program should be carried out speedily and with quality

SAKSHITHA NEWS