రేపు దిశ కమిటీ సమావేశం

Spread the love

Direction committee meeting tomorrow

రేపు దిశ కమిటీ సమావేశం
కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష
టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

దిశ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం ఈ నెల 26వ తేదీన జరుగుతుందని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంపీలు నామ నాగేశ్వరరావు, మాలోత్ కవిత అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలు –

జిల్లా అభివృద్ధి పై వివిధ శాఖల అధికారులతో సమీక్షించి, భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని నామ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు సకాలంలో హాజరుకావాలని ఎంపీ నామ కోరారు.

Related Posts

You cannot copy content of this page