దళిత బంధు పథకంతో సంపూర్ణ ఆర్థిక చేయూత

Spread the love

…….

దళిత బంధు పథకంతో సంపూర్ణ ఆర్థిక చేయూత

…….

సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల కేంద్రంలో మర్పల్లి గ్రామానికి చెందిన సుధాకర్ కు దళిత బంధు పథకంలో మంజూరైన కారును అందజేసి, పంచళింగాల్ గ్రామానికి చెందిన నర్సింలు కు దళిత బంధు పథకంలో మంజూరైన ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page