నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్న దాచారం గ్రామస్థులు.

Spread the love

నేనున్నానని సొంత నిధులతో బోరు వేయించిన : కాట శ్రీనివాస్ గౌడ్

జిన్నారం మండలం దాచారం గ్రామంలో నీటి సరఫరా లేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు కాట శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి నేనున్నానని గ్రామస్తులకు వారి సొంత నిధులతో బోరు వేయించి వారి నీటి సమస్యను పరిష్కరించి, బోర్ మోటార్ ను ప్రారంభించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, మండల్ ప్రెసిడెంట్ వడ్డె క్రిష్ణ, వైస్ ప్రెసిడెంట్ రాజు గౌడ్, ఉప సర్పంచులు రమేష్, రవి, దాచారం గ్రామ అధ్యక్షుడు వీరేష్, నాయకులు లక్ష్మణ్, సత్యనారాయణ, అర్జున్, కె శ్రీనివాస్, రాజు, గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page