సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాగాలిగామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ మునిసిపల్ డివిజన్ పరిధిలో రూ.47 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ది పనులను పద్మారావు గౌడ్…

దైవ ప్రచారం ముసుగులో రూ.1.21 కోట్ల విలువైన గంజాయి సరఫరా

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను పోలీసులు తనిఖీ చేయగా అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయి వారి కంటబడింది. ముగ్గురు వ్యక్తులు ఓ ఆటోను కొని దాన్ని…

నూతన సబ్స్టేషన్ నిర్మాణంతో 20 కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము నుండి అమీన్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న విద్యుత్ స్తంభాల పనులను ప్రారంభించి, చక్రపురి కాలనీలో 5 కోట్ల రూపాయల…

నీటి సరఫరా బిల్లులకు సీఎం గ్రీన్ సిగ్నల్

నీటి సరఫరా బిల్లులకు సీఎం గ్రీన్ సిగ్నల్. క్యాబినెట్ లో సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి సురేష్ . ఈరోజు నుంచి బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశాలు. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన బిల్లులకు ముఖ్యమంత్రి వై. ఎస్…

నీటి సరఫరా బిల్లు వెంటనే మంజూరు చేయాలని ధర్నా

మార్కాపురంలో స్పందన కార్యక్రమం ఎదుట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బిల్లు వెంటనే మంజూరు చేయాలని ధర్నా చేస్తున్న నిర్వాహకులు

నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్న దాచారం గ్రామస్థులు.

నేనున్నానని సొంత నిధులతో బోరు వేయించిన : కాట శ్రీనివాస్ గౌడ్ జిన్నారం మండలం దాచారం గ్రామంలో నీటి సరఫరా లేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు కాట శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి నేనున్నానని గ్రామస్తులకు వారి సొంత…

విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా

విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా మారేడ్ పల్లి లోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో…

కలుషిత నీటి సరఫరా సమస్యలకు కళ్ళెం వేయాలి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

చింతబావిలో సమస్యల పరిష్కారానికి కోటి రూపాయల నిధులు మంజూరు సాక్షిత సికింద్రాబాద్ : కలుషిత నీటి సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. చింత బావి ప్రాంతంలో ఇటీవల కలుషిత నీటి…

కొత్తగూడెం పట్టణానికి నేటి నుంచే నిరంతరాయంగా కిన్నెరసాని మంచినీటి సరఫరా : ఎమ్మెల్యే వనమా

సాక్షిత : రేగళ్ల దగ్గర కాల్వ తండాలో 45 కోట్లతో నూతనంగా నిర్మించిన పంప్ హౌస్ ను పరిశీలించిన : ఎమ్మెల్యే వనమాపంప్ హౌస్ నుండి కొత్తగూడెం పట్టణానికి నీటి తరలింపును దగ్గరుండి పర్యవేక్షించిన : ఎమ్మెల్యే వనమావేసవిలో కొత్తగూడెం పట్టణంలో…

నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి – ఎస్కే షరీఫ్, జిల్లా సత్యం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)చిట్యాల పట్టణ కేంద్రంలో రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్న బియ్యం నల్లగా ఉండి పురుగుతో తౌడుతో తినడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఉన్నాయని సిపిఐ చిట్యాల మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం చిట్యాల పట్టణ కార్యదర్శి…

You cannot copy content of this page