కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో ఈరోజు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా డివిజన్ పరిధిలోని రామారావు నగర్, ఆర్కే సొసైటీ ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం, పర్వత్ నగర్ మినీ ఫంక్షన్ హాల్, వివేకానంద నగర్ వార్డు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన దరఖాస్తు ధ్రువీకరణ పత్రాలను స్వీకరించు కార్యాలయాలను పరిశీలించడం జరిగింది.
కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన
Related Posts
రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!!
SAKSHITHA NEWS రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!! తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. రైతుభరోసా అములకు కూడా సిద్ధం అయ్యిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.…
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…