బాపూనగర్ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

Spread the love

Corporator Ragam Nagender Yadav who visited Bapunagar Vigneswara Swamy and performed special pooja

బాపూనగర్ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

*
సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్* పరిధిలోగల బాపునగర్ కాలనీలో ఏర్పాటుచేసిన విఘ్నేశ్వర స్వామి వారిని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినారు. అనంతరం వినాయక స్వామి వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదములను వడ్డించారు.

కార్పొరేటర్ మాట్లాడుతూ విఘ్నేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజకుమార్, గోపాల్ యాదవ్, వినయ్ కుమార్ గౌడ్, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్, రమేష్, ఓంకార్, గౌతమ్, యశ్వంత్, నవీన్, రవి, నరసింహ మరియు శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page