కల్యాణ లక్ష్మి చెక్కులను అందచేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Spread the love

Corporator Ragam Nagender Yadav presented the checks to Kalyana Lakshmi

కల్యాణ లక్ష్మి చెక్కులను అందచేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు అరేకపూడి గాంధీ అర్హులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందచేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేషం గౌడ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, కార్యకర్తలు,లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page