తనుగుల గ్రామము ఇసుక క్వారీని సందర్శించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Spread the love

తనుగుల గ్రామము ఇసుక క్వారీని సందర్శించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనుగుల ఇసుక క్వారీని తనిఖీ భాగంగా ఈరోజు తనుగుల గ్రామంలో పర్యటించారు ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పోలీస్ అధికారులు మరియు రెవిన్యూ అధికారులు మరియు మైనింగ్ అధికారులు రాజకీయ నాయకులు కుమ్మకై ఎవరి ఇష్టారాజ్యం వారు వివరిస్తున్నారు మరియు రోడ్డు రవాణా నాశనం చేస్తున్నారు మరియు ఇసుక స్టోరేజ్ పెడుతున్నారు లారీల లారీలు రవాణా చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు పై మండిపడ్డారు ఇట్టి కార్యక్రమంలోని మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బల్మూరి వెంకట్ మరియు పత్తి కృష్ణారెడ్డి మరియు వీణవంక కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ సాహెబ్ హుసేని మరియు హుజూరాబాద్ మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అప్సర్ భాయ్ తదితరు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page