కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వినవంక అధ్యక్షులు మొహమ్మద్ సాహెబ్ హుసేన్

Spread the love

Congress Party 138 Foundation Day Celebrations Humble President Mohammad Saheb Hussain

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వినవంక అధ్యక్షులు మొహమ్మద్ సాహెబ్ హుసేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి, ముఖ్య అతిధిగా హాజరైనారు.ఎండీ సాహెబ్ హుస్సేన్, భగవాన్ రెడ్డిలు కలిసి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎండీ సాహెబ్ హుస్సేన్ గారు మాట్లాడుతూ పేద ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటు పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,రానున్న కాలంలో దేశంలో సోనియా గాంధీ గారి అధ్వర్యంలో మరియు రాష్ట్రంలో పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్వర్యంలో అధికారంలోకి కచ్చితంగా వస్తుందని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీనే, త్యాగాల పార్టీ దేశభద్రతలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి భద్రతే ముఖ్యంగా పాలన సాగించింది ఇప్పుడున్న పార్టీలు కులమతల మీద రాజకీయాలు చేస్తున్నాయి దేశంలో పేద ప్రజల గురించి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు అన్నారు .

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాడి రాజి రెడ్డి, వడ్డేపల్లి కొమురయ్య, చదువు జైపాల్ రెడ్డి, జన్నుతుల మధుకర్ రెడ్డి, నల్లగోని వీరయ్య, పల్లె అంజిరెడ్డి, నిమ్మల సమ్మయ్య, మందల అనిల్ రెడ్డి, చింతల హరీష్ రెడ్డి, ఎండి సలీం, ఎండీ రజాక్, అజయ్ దితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page