కాంగ్రెస్​ ఎంపీ సంతోఖ్‌​ సింగ్​ చౌదరి హఠాన్మరణం చెందారు.

Spread the love

Congress MP Santokh Singh Chaudhary passed away.

లూధియానా: రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లో సాగుతున్న భారత్​ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్​ ఎంపీ సంతోఖ్‌​ సింగ్​ చౌదరి హఠాన్మరణం చెందారు.

యాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో.. ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Related Posts

You cannot copy content of this page