SAKSHITHA NEWS

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టి‌పి‌సి‌సి మైనారిటీ సెల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సొహైల్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,కొంపల్లి మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన షేక్ ఇబ్రహిం కి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో నియామకపత్రం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి.


ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,కౌన్సిలర్ శివకుమార్ గౌడ్,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్ ముదిరాజ్,జయభేరి గోపాల్ రెడ్డి,షేక్ రహీమ్,శ్రీనివాస్,పాల్,నరేందర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS