దళితులను కించపరుస్తూ మాట్లాడిన తెలంగాణ సిఎం కెసిఆర్ పై చీరాల వన్ టౌన్ లో ఫిర్యాదు

Spread the love

బాపట్ల జిల్లా

దళితులను కించపరుస్తూ మాట్లాడిన తెలంగాణ సిఎం కెసిఆర్ పై చీరాల వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన మాలమహానాడు వ్యవస్దప అద్యక్షులు చెల్లిబాబురావు..

భారత రాజ్యంగ నిర్మాత డా”బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాం ఏదుట ఆందోళన..

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేత..

రాజ్యంగానికి దళితులకు ఏమిటి సంభందం ఉందని వ్యాఖ్యనించిన కెసిఆర్ తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలి..

లేకుంటే అందోళనలను ఉదృత్తం చేస్తాం

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page