SAKSHITHA NEWS

CLP leader Mallu Bhattivikramamarka visited Tirumala Srivara with his family

సాక్షిత : తెల్లవారుజామున తిరుమల లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మధిర శాసన సభ్యులు మల్లు భట్టివిక్రమార్క వారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క మరియు వారి కూమారుడు మల్లు సూర్యవిక్రమాధిత్య * ఈ సందర్భంగా శ్రీవారిని తెలంగాణ ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్ధించారు.


SAKSHITHA NEWS