బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు

Spread the love

టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఇతర తెదేపా నాయకులు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు, అనంతరం బచ్చుల అర్జునుడు అంతిమయాత్ర ప్రారంభమైంది

బచ్చుల అర్జునుడు అంతిమయాత్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర పాడె మోశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page