ఎరువుల కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతులు
ఎరువుల కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతులు నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో డీఏపీ ఎరువుల కొరత ఉండడంతో ఉదయం 4 గంటల నుండే గోదాం వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు..…