పాట్నా కోర్టుకు హాజర్‌కానున్న రాహుల్ గాంధీ

హుల్ గాంధీ 2019 నాటి మోదీ ఇంటిపేరు వివాదానికి సంబంధించిన కేసులో ..కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాట్నా కోర్టుకు హాజర్‌కానున్నారు.. బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ మోదీ 2019 లో కోలార్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనలకు గాను…

మాజీ ముఖ్యమంత్రి నల్లారి బీజేపీ కండువా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో అనేక పధవులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది సేపటి క్రితం కాషాయం నీడకు చేరారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటు ఎమ్మెల్యేగా,…

ప్రధాని తో ఆసక్తికర వ్యాఖ్య చేసిన షా రషీద్ అహ్మద్…

బీజేపీ నాకు ముస్లిం అనే ఒకే ఒక కారణంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వదు అనుకున్న… కానీ అది నా పొరపాటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత : షా రషీద్ అహ్మద్ కాంగ్రెస్ హయాంలో రాలేదు.. BJP కూడా ఇవ్వదని అనుకున్నాను.. కానీ…

మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ

ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు.…

బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయన సంక్షిప్త జీవిత చరిత్ర

బాబూజీ 116 వ జయంతి ఉత్సవాలలో భాగంగాడాక్టర్బాబుజగజీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్రవేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం మనది నేడు భారతదేశముగా పిలవబడుతున్న ఈ జంబుద్వీపంలో ఎందరో మహామహులు మహనీయులు దేశభక్తులు యోగులు, యోధులు జన్మించి భారతదేశ కీర్తి పతాకాన్ని…

ఇండియాలో కొత్తగా 3038 కరోనా కేసులు, 9 మరణాలు..

ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,29,284 కు…

అందర్నీ కలిశాక అన్ని విషయాలు మాట్లాడతా: పవన్‌

సాక్షిత దిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. హస్తినకు చేరుకున్న పవన్‌.. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, మురళీధరన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.. భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గానూ ఉన్న మురళీధరన్‌తో పవన్‌ మరోసారి భేటీ అయ్యారు. మురళీధరన్‌ నివాసంలో…

గ్యాస్ ధర తగ్గించాలని నిర్మలా సీతారామన్‌ను నిలదీసిన తమిళనాడు మహిళలు

గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుంది, మన దేశంలో వంట గ్యాస్ లేదు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటాం. ▪️అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. ▪️గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గడం లేదు – నిర్మలా సీతారామన్.

దిల్లీకి పవన్‌ భాజపా ముఖ్యులతో భేటీకానున్న జనసేనాని

దిల్లీకి పవన్‌.. భాజపా ముఖ్యులతో భేటీకానున్న జనసేనాని దిల్లీ: జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లిన పవన్‌.. నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌…

బ్యాంకుల కంటే తపాలా శాఖ లో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

పోస్టల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇటీవల భారత ప్రభుత్వము, తపాలా శాఖలో ఉన్న అన్ని రకాల పొదుపు ఖాతాల యొక్క వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు తేదీ: 01.04.2023 నుండి అమలులోకి వస్తున్నట్లు నర్సంపేట పోస్టల్ ఇన్స్పెక్టర్,…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE