దిల్లీకి పవన్‌ భాజపా ముఖ్యులతో భేటీకానున్న జనసేనాని

Spread the love

దిల్లీకి పవన్‌.. భాజపా ముఖ్యులతో భేటీకానున్న జనసేనాని

దిల్లీ: జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లిన పవన్‌..

నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు.

దిల్లీ పర్యటనలో భాగంగా భాజపా(BJP)కు చెందిన పలువురు ముఖ్యనేతలు, కేంద్రమంత్రులతో పవన్‌, మనోహర్‌ భేటీ కానున్నారు. ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై భాజపా పెద్దలతో పవన్‌ చర్చిచే అవకాశముంది. జనసేనాని దిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page