ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో అనేక పధవులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది సేపటి క్రితం కాషాయం నీడకు చేరారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటు ఎమ్మెల్యేగా, విప్ గా, చిఫ్ విప్ గా, స్పీకర్ గా, ఆఖరికి ముఖ్యమంత్రి గా అనేక అవకాశాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ ని వీడి నేడు బీజేపీ కండువా వేసుకున్నారు. ఆయనను డిల్లీలో బీజేపీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ లో తనకు మనుగడ లేకుండా పోయిందని అందుకే తాను బీజేపీ లోకి వెళుతున్నాను అని కొద్ది కాలం క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. అనేక పధవులు ఇచ్చిన పార్టీని ఇప్పటి వరకు కనీసం తన చరిష్మా చూపలేదనే విమర్శలు నల్లారి వారిపై లేకపోలేదు. నాడు కాంగ్రెస్ ను విభేదించి సొంత కూటమి (పార్టీ) ఏర్పాటు చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం తనకు నాడు ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదనే కారణంతోనే పార్టీని వీడారు. ఆ సమయంలో నల్లారి కిరణ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలనే అనేది కొందరి వాధనలు. కాంగ్రెస్ పార్టీ పాతాళంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకుని వచ్చిన వైఎస్ ఫామిలీని కాదని నల్లారికే నాడు కాంగ్రెస్ అధిష్టానవర్గం అందలం ఎక్కిస్తే ఆయన పార్టీకి చేసింది ఏమిటనే ప్రశ్నలు లేకపోలేదు. నాడు వైఎస్ ఫామిలీ పొగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో చూస్తున్నారు. నాడు వైఎస్ కుటుంబం కాదని అధిష్టానవర్గం అందలం ఎక్కించిన నాయకులు కాంగ్రెస్ పార్టీకి చేసిన పనులను చూస్తున్నారు. అవకాశం కోసం కొందరు అవసరం కోసం మరి కొందరు పనులు చేస్తే ఇలాంటి పరిణామాలే కళ్ళకు కనిపించే చెరిగిపోని ఘట్టాలు…
Related Posts
Spread the love యూపీఐ పేమెంట్స్లో ఇండియా టాప్డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో ఏకంగా…
Spread the love గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబునాయుడి నివాసము, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు. ఆమేరకు అదనముగా 12×12 రెండు…
Spread the love కేదార్ నాథ్:చార్ధామ్ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగు తున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ తప్ప నిసరి చేసిన…
Spread the love ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే…
కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు – ఘన స్వాగతం పలికిన అధికారులు
Spread the love టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని వివిద ఆలయాలను దర్శించుకున్నారు. కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. టీడీపీ అధినేత…
ఒరిస్సా రాష్ట్రం బోలాంగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాహుల్ గాంధీ తో కలిసి బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Spread the love
Spread the love ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు. స్టేట్ రిజర్వ్ పోలీస్…
Spread the love పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడిఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు- ఫర్సెగఢ్ మధ్య దాడి…
Spread the love పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షాపాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని…
Spread the love రాజస్థాన్లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహన్ గనిలో గత రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం వారిని…