అయోధ్య ఎయిర్‌పోర్టు‌కు ‘మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు’గా నామకరణం

మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయోధ్య ధామ్’గా కొత్త పేరు ప్రకటన గతంలో ఉన్న ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరు మార్పువిమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి రామాయణ ఇతిహాసాన్ని…

ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లైంది.. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా…

స్వామియే శరణం అయ్యప్ప.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం

శబరిమల:-శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు.…

తమిళనాడులో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.. ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.…

పార్లమెంట్ ఘటన సూత్రధారికి రిమాండ్

పార్లమెంట్ ఘటన సూత్రధారి లలిత్ మోహన్ ఝాకు పటియాలా హౌస్ కోర్టు రిమాండ్ విధించింది. నిన్న అతడు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. లలిత్ కీలక ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి అతడికి…

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం అవుతున్న జర్నలిస్ట్ సంఘం నాయకులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం అవుతున్న జర్నలిస్ట్ సంఘం నాయకులు డి. వై.గిరి గత ఆదివారం రోజు రాయితీ రైల్వే పాసుల గురించి లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీయాలనీ కోరగా బి. ఆర్. ఎస్ పార్లమెంట్ పక్ష నేత .…

భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు

దిల్లీ: దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్…

ఛత్తీస్‌గఢ్‌లో సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు రెచ్చిపోయిన నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం. ఇందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్‌పూర్‌కు వస్తున్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన…

గుండెపోటుతో మలయాళీ యువనటి మృతి

మలయాళీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి లక్ష్మిక సజీవన్ (27) గుండెపోటుతో మృతి చెందింది. రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‏లోని షార్జాలో లక్ష్మిక తుదిశ్వాస విడిచారు. కేరళలోని పల్లురుతి కచేరిపడి వాజవేలి ప్రాంతానికి చెందిన లక్ష్మీక షార్జాలోని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE