శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి
తిరుమల శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి మహారాష్ట్ర సి ఎం , డిప్యూటీసి ఎం కు టీటీడీ చైర్మన్ ,ఈవో ఆహ్వానం ముంబై లో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి…
తిరుమల శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి మహారాష్ట్ర సి ఎం , డిప్యూటీసి ఎం కు టీటీడీ చైర్మన్ ,ఈవో ఆహ్వానం ముంబై లో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి…
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిడమర్రు గ్రామంలో డాక్టర్ వైయస్సార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను స్పెషలాఫీసర్, జాయింట్ కలెక్టర్ రాజకుమారి , ఎమ్మెల్సీ హనుమంతరావు , ఎమ్మెల్యే ఆర్కే , కార్పొరేషన్ కమిషనర్ శారదా దేవి ,…
వినుకొండ పట్టణంలోని కొత్తపేట నందు 9వ వార్డు కౌన్సిలర్ రెడ్డినగేష్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారి ధర్మపత్ని ఆదిలక్ష్మి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఐపిఈఆర్ స్థాపనకు ఏమైనా ప్రతిపాధనలున్నాయా పార్లమెంట్ ప్రస్నోత్తరాల సమయంలో ప్రశ్నించిన తిరుపతి ఎంపీసాక్షిత : ప్రస్తుతం దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్ల సంఖ్య…
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి కొరకు జామియా మసీదు నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందజేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి * *సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని శ్రీరామ్ పురం లో నిర్మితమవుతున్న జామియా మసీదు నిర్మాణం కోసం ఒంగోలు…
మంత్రిచే అన్నదాన భవనం ప్రారంభంసాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పర్యటన చేసారు. ఇందులో భాగంగా నాగలాపురం మండలం సురుటుపల్లి లోని పల్లికొండేశ్వర ఆలయం లో స్వామి…
తిరుచానూరులో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతంసాక్షిత, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ…
ప్రతినెలా ధరలు పెంచుతుంటే ఎలా….? – తిరుపతిలో కాంగ్రెస్ నిరసన సాక్షిత, తిరుపతి బ్యూరో : బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా వరస పెట్టి నిత్యావసరాల ధరలు పెంచుతూ పోతే సామాన్యుడు ఎలా బతకాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.…
గడప గడపకు మన ప్రభుత్వం గాజువాక నియోజవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది.. జీవీఎంసీ 72వ వార్డు..పరిధిలో ప్రతీ ఇంటికీ వెళ్లి… ప్రజలకు ఈమూడేళ్ల పాలనలో ఎంత లబ్ది చేకూర్చామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే తిప్పల…
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం సాక్షిత, తిరుపతి: సెల్కాన్ సంస్థ సిఎండి గురు నాయుడు దంపతులు గురువారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి…