తిరుపతి రైల్వే స్టేషన్లో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా

తిరుపతి రైల్వే స్టేషన్లో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సాక్షిత : స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తియిన సందర్బంగా…

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సచివాలయ ఉద్యోగులు గురువారం స్థానిక…

ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ . పెడన పట్టణ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు మంత్రి జోగి రమేష్ ని కలసి వినతిపత్రాలు సమర్పించగా,అధికారులు…

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం రాముడుపాలెం మరియు రాముడుపాలెం తండా, గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన…

పెత్తందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన

పెత్తందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన గత ప్రభుత్వం తరహాలో జన్మభూమి కమిటీలు పెట్టి పార్టీ జెండా కడితేనే, లేదా పార్టీలో చేరితేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పెత్తందారీ వ్యవస్థకు మన ముఖ్యమంత్రి వైఎస్…

వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ,ప్రత్యేక పూజా కార్యక్రమాలు

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం తలార్లపల్లి (ఓబనపాలెం) గ్రామం నందు శ్రీ విఘ్నేశ్వర, శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, ఆదిపరాశక్తి అంకాలమ్మ వారి పోతురాజుల, శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా…

నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు

నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు,ఇ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి * *సాక్షిత : ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో గోపిరెడ్డి చారిటీస్ వారిచే వీల్ చైర్ బహూకరణ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్…

నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా

సాక్షిత : నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా” పథకం కింద 34 కోట్ల 80లక్షల రూపాయల విలువైన 223 ట్రాక్టర్లు, 33 వరికోత యంత్రాలు, 11 కోట్ల 80 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ…

దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి

దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధిసాక్షిత, తిరుపతి: దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని పౌర గ్రంథాలయ సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్న కుమార్ సూచించారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. సందర్శనలో భాగంగా గ్రంధాలయములో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాలను పరిశీలించి…

గడపగడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం.

పినపాక గ్రామంలో విద్య నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన MLA వసంత కృష్ణ ప్రసాద్ తో కలసి పాల్గొన్న జి.కొండూరు మండల ZPTC మందా జక్రధరరావు (జక్రి) గడపగడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం. జి.కొండూరు మండలం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE