టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం.. రూ.…
రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం.. రూ.…
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మార్క్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ YSR – వైఎస్ షర్మిలా రెడ్డి ఆయన పథకాలే ఒక మార్క్ – వైఎస్ షర్మిలా రెడ్డి రోజుకో జోకర్ ను తెస్తున్నారు.…
ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో నేరుగా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లనున్న…
YSR జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.…
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని జగన్ సర్కార్ వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేమని…
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మైలవరం సీఐ కె.కిషోర్ బాబు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ని గడ్డమణుగు గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ కిషోర్ బాబు కి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో…
చెవుటూరులో సచివాలయం భవనం ప్రారంభం. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “పాలనా సౌలభ్యంతో…
బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర కి చెందిన గొంది చిన్నపరెడ్డి మరణించిన విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో…
వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన టిడిపి నేత కేసినేని చిన్ని కేశినేని చిన్ని కామెంట్స్ 1500 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది. మూడు నెలల్లో సీఎం జగన్ ఇంటికే పరిమితమవుతాడు వైసీపీలో…
నంద్యాల మండలం చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకుకృషి చేస్తామని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం చాబోలు గ్రామంలో 30లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, ఎంపీలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే,…