స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం

Spread the love

_శ్రీ స్వామి వారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి , స్వామివారి దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, దేవస్థానం మాజీ చైర్మన్ మణి నాయుడు, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, కాణిపాకం ఎస్ఐ, జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page