తెరాస కార్యకర్తలతో కేక్ కట్ చేసి విజయ ఉత్సవాన్ని జరుపుకున్నారు

Spread the love
Cake was cut with Teresa activists and the victory celebration was celebrated

సాక్షిత : * నల్లగొండ జిల్లా లోని మునుగోడు నియోజవర్గానికి జరిగిన ఉప ఏన్నిక లో తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డీ విజయం సాదించిన సందర్బముగా స్థానిక 116 అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ తెరాస కార్యకర్తలతో కేక్ కట్ చేసి విజయ ఉత్సవాన్ని జరుపుకున్నారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరిచి తమ ఓటు ఎప్పుడు అభివృద్ధికే అని, అహంకారంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నిక కు కారణమైన రాజగోపాల్ రెడ్డీ నీ ఓడించారు అని అన్నారు.

మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 నుంచి చేస్తూవున్న అభివృద్ధి చూసే తెరెసా ని గెలిపించారు, కేవలం డబ్బులు తో గెలవాలని ప్రయత్నించిన మతోన్మాద భాజపా ను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పారు అని అన్నారు. మంచి మెజారిటీతో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డీ కి శుభాకాంక్షలు తెలిపారు

Related Posts

You cannot copy content of this page