కెనాల్ ని పరిశీలించిన బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్ దొర

Spread the love

BSP party district president Madakam Prasad Dora inspected the canal

పంటలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోండి అశ్వరావుపేట

(సాక్షిత న్యూస్) అశ్వరావుపేటమండల పరిధిలోని వినాయకపురం గ్రామపంచాయతీ దొబ్బతో గు గ్రామంలో రైతు కెనాల్ ని పరిశీలించిన బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్ దొర ఈ దొబ్బతోగు ప్రాజెక్టు ప్రారంభించి దాదాపు 15 సంవత్సరాలు పూర్తయింది ప్రాజెక్టు అంచనా 300 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంతో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు 10 ఎకరాలకు సాగునీరు అందించే స్థితికి దిగజారింది ఇది ఎందువలనంటే ప్రాజెక్టు తూర్పు భాగం రైతు కెనాల్ పూర్తిగా మట్టితో నిండిపోయింది నీరు పారడం కోసం పైపులు మీద పైపులు వేశారు అందువలన నీళ్లు బయటకు వెళ్లలేని పరిస్థితి ఇప్పుడు ఆ ప్రాంతంలో రైతులు వేరుశనగ పచ్చిమిర్చి పొగాకు మొదలగు పంటలు వేసి సాగు చేసుకుంటున్నారు ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఐసి అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ యొక్క పంట కాలువలు మరమ్మతులు చేయాలని బి.ఎస్.పి పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకం మడకం ప్రసాద్ దొర డిమాండ్ చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల నాగమల్లేశ్వరరావు మండల అధ్యక్షుడు జక్కుల చెర్ని స్వారూ పృద్వి నియోజకవర్గ ట్రెజరర్ పెంటయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రసాద్ దొర వ్యాఖ్యానించారు రైతులను తక్షణమే నీ అందించాలని ఆయన కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page