డబుల్ బెడ్ రూమ్ లను సందర్శించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్ దొర

Spread the love

BSP district president Madakam Prasad Dora visited the double bedrooms

డబుల్ బెడ్ రూమ్ లను సందర్శించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్ దొర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట (సాక్షిత న్యూస్) అశ్వరావుపేట మండల కేంద్రంలో నందమూరి కాలనీలో గల డబుల్ బెడ్ రూమ్ లను బి ఎస్ వి పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్ దొర మాట్లాడుతూ 2014లో కొత్తగా అధికారం చేపట్టిన తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కావాలి మేమే మేమే నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే అశ్వరావుపేట కి 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారు 10 సంవత్సరాలైనా ఇప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇంతవరకు ఏ లబ్ధిదారుడికి అందించలేదు అందించకపోగా ఇల్లు నిర్మానుషంగా మారిపోయాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఇల్లు డబ్బా ఇళ్ళని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు అయితే కొన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టిన కూడాను ఈ పేదవాడి ఇల్లు కల గానే మిగిలిపోయింది మీరు సెక్రటరీలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు మరి పేదవాడి ఇళ్ళమీద మీకెందుకు చిత్తశుద్ధి లేదు అవి కూలిపోయే ప్రమాదం స్థితికి వచ్చింది మరి రద్దు దాడికి చేరేది ఎప్పుడు పేదవాడు పేదవాడిలాగే ఉండాలా మీరు రబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి తొందరగా డబుల్ బెడ్ రూమ్ లను పంచకపోతే మేమే స్వతహాగా కల్పించుకుని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకి ఇళ్లను పంచుతాం అని బిఎస్పి జిల్లా పార్టీ అధ్యక్షుడు మడకం ప్రసాద్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే కల్పించుకుని లబ్ధిదారులకు అందజేయాల్సిందిగా బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం అధ్యక్షుడు వేల్పుల నాగమల్లేశ్వరరావు మండల అధ్యక్షుడు జక్కుల చిన్ని మండల ప్రధాన కార్యదర్శి రాయల పోలయ్య ఉపాధ్యక్షుడు పొదిలి వెంకటేష్ మండల యూత్ లీడర్ వినోద్ నియోజకవర్గం ట్రెజరర్ గొల్లమందల పెంటయ్య శివ దుర్గారావు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page