SAKSHITHA NEWS

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన
నాయకులు భాస్కర్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని సమక్షంలో (సొంత గూటికి ) బిఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, ఎంపీపి లు ప్రతాప్ గౌడ్, విజయ్ జెడ్పీటీసీ రాజశేఖర్, ఎంపీటీసీ శంకర్ గౌడ్, కౌన్సిలర్ మురళి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, సుందర్ రాజ్, షుకర్, భగీరథ వంశీ, శేఖర్, పూడూరు చిన్నయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS