భౌరంపేట్ లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన BRS పార్టీ నాయకులు

Spread the love

భౌరంపేట్ లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన BRS పార్టీ నాయకులు…

సత్యాగ్రహమే ఆయుధంగా అహింసావాదం మార్గం లో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్రాలను అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో గాంధీ విగ్రహానికి BRS పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , PACS డైరెక్టర్ సత్తిరెడ్డి , BRS పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి , విరేశం , కుమ్మరి శ్రీశైలం , నర్సింహా మరియు నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page