SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు
సాక్షిత : మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీజేపీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS