మహిళా నాయకురాలు శిరీష సత్తూర్ జన్మదినం

Spread the love

124 డివిజన్ తెరాస మహిళా నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూర్ జన్మదినం సందర్భగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపుడి గాంధి నివాసం లో కేక్ కటింగ్ చేసి వైభవం గా జరిగింది. శ్రీమతి శిరీష సత్తూర్ 40వ జన్మదినం సందర్భంగా అరెకపుడి గాంధీ సమక్షం లో 40 మంది పేద పిల్లల కు బట్టలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , రామకృష్ణ గౌడ్,124 డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, కాశీనాధ్ యాదవ్ , లావణ్య, స్వరూప, ప్రీతి, తెరాస మహిళా నాయకులు, తెరాసా నాయకులు తదితరులు పాల్గొ్నారు.

Related Posts

You cannot copy content of this page