ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1980 లో ప్రారంభం అయ్యి 2 ఎంపీ సీట్లతో నరేంద్ర మోడీ సారథ్యంలో మొదటి విడత 282, రెండోసారి 303 మూడోసారి సొంతంగా 370 NDA కు 400పైగా సీట్లకు చేరువలో నేడు 12కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనె అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి, గత పది సంవత్సరాల నుండి ఉత్తమ పరిపాలనలో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరి మూడవస్థానానికి చేరుకోవడం అన్నింటికీ మించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యంగా తీవ్రవాదులు మరియు పక్కనున్న శత్రు దేశాలు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా దీటైన జవాబిస్తూ అత్యంత భద్రత కల్పిస్తూ,దేశాన్ని దేశప్రజల కాపాడుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సంకల్పంతో వికసిత్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నదని కొనియాడారు ఈ కార్యక్రమంలో గోనె మల్లారెడ్డి,నల్ల రాంచంద్రరెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి, సీతారాంరెడ్డి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం పోలింగ్ బూత్ అధ్యక్షులు పి మాధవరెడ్డి పార్టీ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది వై జంగారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Related Posts
Spread the love 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ముఖ్య నాయకులతో సమావేశమై రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల…
Spread the love రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు…
Spread the love దుబ్బాక పట్టణ కేంద్రంలోని ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం.ఈ సందర్భంగా జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,PACS వైస్…
ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి ని పార్లమెంటుకు పంపుదాం : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు
Spread the love మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ని 130 – సుభాష్ నగర్ డివిజన్, సూరారం కాలనీ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ…
Spread the love కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్…
Spread the love పర్వతగిరి మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన నూనవత్ ప్రసన్న నిన్న ప్రకటించిన 10వ తరగతి రిజల్ట్ లో మండల లో రెండవ ర్యాంకు సాధించడం తో హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు…
Spread the love సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ లో బి ఆర్ టి యు జెండాను ఎగరవేసి, మే డే శుభాకాంక్షలు తెలియ జేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…
Spread the love జీ. దామోదర్ రెడ్డి, సీపీఐమేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రామికవర్గ చైతన్యానికి ప్రతిరూపం మేడే అని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. 138వ కార్మికుల దినోత్సవం…
Spread the love హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు వారి కుటుంబ సభ్యులతో, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి…
Spread the love మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ కు చెందిన న్యాయవాది తేజావత్ రమేష్ కు ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష ను మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పునిచ్చినట్లు ఫోక్సాకోర్టు…