నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించి బస్తీ వాసుల

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వినాయక్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించి బస్తీ వాసులతో కలిసి బస్సులో పర్యటించి ఇతర కరెంట్ పోల్స్ మరియు సానిటైజేషన్ పనులు జరుగకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలియడంతో సంబంధిత సానిటైజేషన్ మరియు విద్యుత్ అధికారులతో మాట్లాడి రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను వెంటనే నిర్మూలించి డ్యామేజ్ అయిన కరెంట్ పోల్స్ వెంటనే రీప్లేస్ చేయాలని అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మహమ్మద్ అబీద్ జాంగిర్ హుస్సేన్ అంజయ్య శీను పండిత్ మిశ్రాజి బిక్షపతి రాహుల్ విక్కీ అర్జున్ గడ్డం జయంత్ నందీశ్వర్ రెడ్డి దిలీప్ నరేష్ వనజ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page