ఎమ్మెల్యే గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ…. శుభాకాంక్షలు

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేష్, కిషన్, ప్రసాద్, మహేష్, జనార్దన్, అశోక్ లు BRS పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే గులాబి కండువా కప్పి…

సంక్షేమానికి ఆకర్షితులై BRS లో చేరుతున్న ప్రతిపక్ష నాయకులు

సంక్షేమానికి ఆకర్షితులై BRS లో చేరుతున్న ప్రతిపక్ష నాయకులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత :_ వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధులూర్ గ్రామం కాంగ్రెస్…

మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి అంతక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

నిజామాబాద్:అక్టోబర్ 13రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తల్లి అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివదేహానికి సిఎం కెసిఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. శోకతప్తులైన కుటుంబసభ్యులను సిఎం ఓదార్చి మనోధైర్యం…

వాహన తనిఖీల్లో నగదు పట్టివేత

సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ క్రమంలో సరైన పత్రాలు చూపని వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. హైదరాబాద్లో…

సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లలితాదేవి పద్మశాలి మహిళా కిట్టి గ్రూప్ బతుకమ్మ సంబరాలు

సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లలితాదేవి పద్మశాలి మహిళా కిట్టి గ్రూప్ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షురాలైన తార మరియు సిరిసిల్ల పట్టణపద్మశాలి మహిళా అధ్యక్షురాలైన కామనవనిత మరియు కౌన్సిలర్ పత్తిపాక పద్మ మాజీ…

పేదల సొంత ఇంటి స్థలాలకు పట్టాల అందజేసిన ఎమ్మెల్యే

65 మంది పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగనన్నకు ఎమ్మెల్యే మధన్నకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు . రేణిగుంట మండలం, ఎలమండ్యం పంచాయతీ,అడుసుపాలెం గ్రామంలో 65 మంది పేదలకు నేడు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు…

అనారోగ్య కారణాలతో మరణించిన ఏఎస్సై కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రం

అనారోగ్య కారణాలతో మరణించిన ఏఎస్సై కుమారుడికి కారుణ్య నియామకాల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., అనకాపల్లి, : ఏఎస్సై అర్.తులసీనాథ్, విశాఖపట్నం సిటీ సిసిఎస్ లో పని చేస్తూ, తేది.04.09.2021…

నేటికీ జీతభత్యాలు చెల్లించకపోవడం జాప్యం ఎందుకు?

ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు తక్షణమే చెల్లించాలి? ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ శ్రీమతి పాచి పెంట శాంతకుమారి డిమాండ్. అరకు నియోజకవర్గం అరకు ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ మరియు…

కేసీఆర్ పై నామినేషన్లు వేస్తాం

కేసీఆర్ ని ఒడిస్తామన్న ముదిరాజులు భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ ల సమావేశంలో కేసీఆర్ ని ఓడిస్తామన్న ముదిరాజ్ లు. ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు నీల నాగరాజ్ ముదిరాజ్,కొండ సాయిలు ముదిరాజ్ లు మాట్లాడుతూ రాబోవు శాసనసభ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE