ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ 49వ డివిజన్ సుబేదారి వాటర్ టాంక్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న  ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ… అర్హులకు…

ఖమ్మం రూరల్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం రూరల్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి

రజిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన YSRCP పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు నగరంలోని సాయిబాబా రోడ్డు నందు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరియు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన YSRCP పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి,తదుపరి నూతన…

ప్రజా పాలనతో ప్రజల ముందుకు ప్రభుత్వం..

అర్హులందరూ పథకాలు వినియోగించుకోవాలి…*నీలం మధు ముదిరాజ్చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా పాలన కార్యక్రమం అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకు వచ్చి…

ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని* వారి కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు తల్లారి వీరేష్,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ ,…

నర్సారెడ్డి భూపతిరెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ,దుండిగల్ మున్సిపాలిటీ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జి‌హెచ్‌ఎం‌సి లోని 8 డివిజన్ల నాయకులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు…

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. డిల్లీలో తమ ముందు జనవరి 11న విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆ ఛానల్లో పెట్టుబడులు,…

ప్రజా పాలనతో…ప్రజలకు భరోసా….

జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ… గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని పంచాయతి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ…

జపాన్ నగరంలో భారీ భూకంపం

టోక్యో: కొత్త సంవత్సరం ప్రారంభం లోనే జపాన్‌లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్ప కూలి పోయాయి.ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు అధికా రులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా…

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ వైబ్ సైట్లలో చలాన్లు కట్టొదని పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్:-:పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌ను సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు.దీనిని నిర్ధారించుకున్న పోలీస్ అధికారులు బహుపరాక్ అంటూ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. లక్షల్లో పేరుకుపోయిన చలాన్లను క్లియర్ చెయ్యటానికి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE