తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుల గణన సన్నాహక సమీక్ష సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బోయిన్పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ కు విచ్చేస్తున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బారి ఎత్తున్న ర్యాలీగా బోయిన్ పల్లికి కార్యకర్తలతో తరలి వెళ్లి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, ఎస్సి మరియు ఎస్టీ సెల్ నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు మరియు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుల గణన సన్నాహక సమీక్ష
Related Posts
రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్
SAKSHITHA NEWS రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్ సాక్షిత వనపర్తి జనవరి 18 వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ వనపర్తి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అండర్…
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం
SAKSHITHA NEWS గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం అందాలి తాటిపాముల గ్రామంలో70 లక్షల వ్యయంతో గ్రామంలో ప్రధాన సిసి రోడ్డు నిర్మాణం చెరువు కట్ట బలోపేతం పంట కాలువల మరమ్మత్తులకు ప్రత్యేక చర్యలు _*…