నరసమ్మ కి నివాళులర్పించిన ఎంపీపీ వెంకటేశ్వర్లు

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి) గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామ సర్పంచ్ మండలి దీప రాములు, (రాములు) తల్లి మండలి నరసమ్మ మరణించారు. విషయం తెలిసిన ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు నరసమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళర్పించి…

కాంగ్రెస్ పార్టీకి నులుకుర్తి రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి నులుకుర్తి రాజీనామా. కాకినాడ: కాంగ్రె స్ పార్టీలో సుదీర్ఘ కాలంగా 25 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నులుగుర్తి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన…

మైలవరం దేవుని చెరువు అభివృద్ధి పనులు

మైలవరం దేవుని చెరువు అభివృద్ధి పనుల విషయంలో గడచిన 3 దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ.3.5కోట్లతో చాలా చోట్ల డ్రెయిన్లు, సిమెంట్ రహదారులు నిర్మించాము. ఇంకా డ్రెయిన్లు, రహదారుల నిర్మాణ సమస్యలు…

వెలుగొండ ప్రాజెక్టు సాధన కొరకు మరియు మార్కాపురం జిల్లా కొరకు పాదయాత్ర

ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు సాధన కొరకు మరియు మార్కాపురం జిల్లా కొరకు పాదయాత్ర చేస్తున్నటువంటి మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలియజేసిన పుల్లలచెరువు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కాకర్ల కోటయ్య, బైరెడ్డి రాజశేఖర్…

ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు

మన్యం జిల్లా పాలకొండ (DSP) డివిజనల్ సూపరిన్ డెంట్ ఆఫ్ పోలీస్ GV కృష్ణారావు ని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బూరుగా గ్రామంలో ఏప్రిల్ 14న…

సజ్జల రామకృష్ణారెడ్డి ..వైసిపి ప్రధాన కార్యదర్శి.

అమరావతి. సజ్జల రామకృష్ణారెడ్డి ..వైసిపి ప్రధాన కార్యదర్శి. సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు ను సమన్వయం చేసుకుంటూ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ…

సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే.

సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ లో సుమారు రూ.70 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బస్తీ సంక్షేమ సంఘం…

హనుమాన్ విజయ యాత్ర బందోబస్తు పై సీపీ సమీక్ష

హనుమాన్ విజయ యాత్ర బందోబస్తు పై సీపీ సమీక్ష సైబరాబాద్ : రానున్న (ఏప్రిల్ 6వ తేదీ) హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఇన్స్పెక్టర్…

చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వికర్ సెక్షన్ కాలనీ లో HMWS & SB వారి ఆధ్వర్యంలో రూ.25 లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే మంజీర మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి…

సురక్ష ఎనక్లేవ్ కాలనీలలో రూ. 50 లక్షల రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : * చందానగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ కాలనీ, సురక్ష ఎనక్లేవ్ కాలనీలలో రూ. 50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతిమంజుల రఘునాథ్ రెడ్డి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE